పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కార్యదర్శి చిన్నా అచ్చెన్న హత్య కేసులో దోషులను శిక్షించి తీరుతామని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిందని,...
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలుగుజాతి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచింది..... అణగారిన వర్గాలకు...
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్‘. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మీటర్ చిత్రానికి రమేష్ కడూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్...
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ.. రాహుల్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీతోపాటు వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది...
అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 2,585 అగ్నివీర్లు శిక్షణ...
మెక్సికోలోని ఓ శరణార్థి కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 29 మందికి కాలిన గాయాలయ్యాయి. సొంత దేశంలో ఉండలేక, అగ్రరాజ్యం అమెరికాలో...
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మరియు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ట్రేక్ పార్క్ లో బర్డ్ వాక్ (పక్షుల వీక్షణ) ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నార్సింగి దగ్గర, తెలంగాణ...
రాష్ట్రంలోని పేదలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించి, వారి ఆరోగ్యానికి బాటలు పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎప్రిల్ నెలనుండి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న బోజన పథకాలతో...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. టీఎస్...
ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని, దీనిలో భాగంగానే తాము అధికారంలోకి వచ్చిన తరువాత 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...