Sunday, March 16, 2025
HomeTrending News

చేనేతపై జీఎస్టీ తగ్గించండి: లోకేష్ వినతి

Reduce GST: చేనేత రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విజ్ఞప్తి...

ప్రత్యేక సమావేశం పెట్టండి: సిఎంకు ధర్మాన వినతి

Issue to be discussed: శాసనసభ, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధులు, అధికారాలు, బాధ్యతలపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. రాజ్యంగ...

మణిపూర్ లో చివరి దశ పోలింగ్

Manipur Polling : మణిపూర్ లో చివరి దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. మొదటి దశలో వివిధ ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నందున పోలింగ్ భారీ భద్రత మధ్య మొదలైంది....

నేటి నుంచి హెల్త్ ప్రొఫైల్ నమోదు

రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రెండు జిల్లాల్లో ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ విజయవంతమైతే,...

ఏ ఫ్రంట్ ఖరారు కాలేదు – కెసిఆర్

చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కలిసి...

60కి చేరిన పెషావర్‌ మృతుల సంఖ్య

పాకిస్తాన్ పెషావర్ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 60కి చేరింది. పెషావర్‌లోని షియా మసీదులో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 200 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది...

గ‌ల్వాన్ అమరులకు కెసిఆర్ అండ

గ‌ల్వాన్ అమ‌ర జవాన్ల కుటుంబాల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆర్థిక సాయం అందించారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో క‌లిసి ఆ కుటుంబాల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. గల్వాన్‌లోయలో మరణించిన...

షేన్ వార్న్ కన్నుమూత

Warne no more: ప్రపంచ దిగ్గజ లెగ్ స్పిన్నర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందారు. అయన వయసు 52 సంవత్సరాలు. థాయ్ లాండ్ లో ఉన్న వార్న్...

మొత్తం ఖర్చు మాదే: షెకావత్

We will complete: పోలవరం ప్రాజెక్టు కయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.  1970ల్లో ఈ ప్రాజెక్టును తొలుత మొదలు...

ప్రజలకు వాస్తవాలు చెప్పండి: బాబు

Social Media Power: సమర్ధులు మాత్రమే అభివృద్ధిపై ఆలోచిస్తారని, చేతగానివారే మతం, కులం, ప్రాంతం గురించి మాట్లాడతారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాడిద-గుర్రానికి తేడా తెలియనివారు అధికారంలోకి...

Most Read