Thursday, February 27, 2025
HomeTrending News

రేపు చలో రాజ్ భవన్

ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం కిందకే వస్తుందని ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. దేశంలో...

సచివాలయాల్లో ‘మార్పు’లు

గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు రేపు జూలై 21 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకూ అవలంబించిన రిజిస్టర్ విధానానికి స్వస్తి పలుకుతూ రేపటి నుంచి ఉద్యోగులు...

సమగ్రతకు మంచిది కాదు: మైసూరా

కృష్ణాజలాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రతకు మంచిది కాదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత, మాజీ మంత్రి డా. ఎంవి మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల వివాదం నేపధ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. ...

ఇరాన్ లో పెరుగుతున్న కేసులు

ఇరాన్ లో కరోన కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. రెండు రోజులుగా పెరుగుతున్న కేసులతో రాజధాని టెహరాన్ తో పాటు పక్క రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. టెహరాన్ తో పాటు అల్ బోర్జ్...

చరితకు సాక్షి- లేపాక్షి

ఆంధ్రప్రదేశ్ లోని మూడు చారిత్రక కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శ స్మారకాలుగా గుర్తించింది.  నాగార్జునకొండ, శాలిహుండం, లేపాక్షి ఆలయాలకు ఈ గుర్తింపు దక్కింది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో భాగంగా ఏపీలోని పలు చారిత్రక...

థర్డ్‌ వేవ్‌ పై అప్రమత్తం : సిఎం

థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం...

త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ

తెలంగాణలో వృత్తిజీవనం సబ్బండవర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీవర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచించి  కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు....

మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

జగిత్యాల జిల్లా మల్యాల  మండలంలోని మద్దుట్ల లో ఈరోజు 100 కరోన టెస్టులు చేయగా 32 కేసులు వచ్చినట్లు సమాచారం. గ్రామంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేలో అనేక మంది నీరసంగా ఉండటం ఏఎన్ఎం,...

సవరించిన అంచనాలు ఆమోదించాలి

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. విపక్షాలతో పాటు వైఎస్సార్ సీపీ...

వైసీపీ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఉభయసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు నేడు కూడా ఆందోళనకు దిగారు. లోక్ సభ సమావేశం ప్రారంభం కాగానే పెగాసస్ స్పై వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రానికి సంబంధించిన...

Most Read