Monday, March 17, 2025
HomeTrending News

ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు: వైవీ

Sevas Soon: ఏప్రిల్ 1 నుంచి  శ్రీ‌వారి అన్ని ఆర్జిత సేవలను పునః ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆర్జిత సేవ ధరలు పెంచబోవడం లేదని...

పోలవరం పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి హామీ

Polavaram Visit: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా...

వెంటాడే జ్ఞాపకం

Allam Padmakka : దీనికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. చదవండి. మీకే తెలుస్తుంది వెంటాడే జ్ఞాపకం అంటే ఏమిటో? మధురస్మృతి అంటే ఏమిటో? 22 ఫిబ్రవరి నాడు అల్లం పద్మక్క ఆఖరి శ్వాస విడిచిందని విని అయ్యో... ఇంత...

నాటో స్వార్థానికి ఉక్రెయిన్ బలి

ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై వారం రోజులు దాటుతున్నా కొలిక్కి రాకపోవటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. ఉక్రెయిన్ కు నాటో కూటమిలో సభ్యత్వం ఇస్తే దాడులు తప్పవని మొదటి నుంచి రష్యా హెచ్చరిస్తూనే...

రిజర్వాయర్ గా గణపసముద్రం

Ganapasamudram  : కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి 13వ శతాబ్దంలో నిర్మించిన గణప సముద్రం సమైక్య రాష్ట్రంలో వట్టిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టారు. వందేళ్లలో...

విద్యుద్దీకరణలో నూతన శకానికి నాంది

కార్బన్ ఉనికిని తగ్గించి  భవన ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తాజా డే లైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ లో ఒక ప్రత్యేకమైన స్టార్ట్-అప్ ను ప్రోత్సహించాలని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్లు

Govt Hospitals : పర్యావరణ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆసుపత్రుల్లో రోగుల చికిత్సలో వెలువడే జీవ వైద్య (బయోమెడికల్) వ్యర్థాలను, వ్యర్ధ జలాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రుల్స్ 2016 అనుగుణంగా నిర్వహణ...

జార్ఖండ్ పర్యటనకు కెసిఆర్

చైనా సరిహద్దులోనీ గల్వాన వాలీ లో జరిగిన హింసాత్మక ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఝార్ఖండ్...

అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం :పోచారం

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అయినా 70 ఏండ్ల ముందు ఏర్పడిన రాష్ట్రాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం యాద్గార్పూర్, వల్లభాపూర్...

పోలవరానికి సిఎం, కేంద్ర మంత్రి

field visit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను...

Most Read