Monday, September 14, 2026
HomeTrending News

అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్: సిఎం

గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని, వారికి రైతు...

టీకా కోసం ఇండియాపై ఒత్తిడి

అంతర్జాతీయంగా కోవిడ్ మహమ్మారి తగ్గు ముఖం పట్టక పోవటంతో అగ్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు టీకా ఒక డోసు కూడా అందని దేశాలు  ఉన్నాయి. ఆఫ్రికా, లాటిన్  అమెరికాతోపాటు...

మట్టి చిగురు పుస్తకావిష్కరణ

మానవ మనుగడకు మొక్కలే ప్రాణం “మట్టి చిగురు” **పుస్తకావిష్కరణలో సీఎం. కేసీఆర్.. మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...

ఏపీ హైకోర్టుకు నూతన చీఫ్ జస్టిస్!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫార్సు చేసింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి గా...

లక్నోలో జీఎస్టీ మండలి సమావేశం

జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. కరోనా పరిస్థితుల...

అజ్ఞాతం వీడిన మావో నేత శారదక్క

మావోయిస్టు నేత శారదక్క హైదరాబాద్‌ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క స్వస్థలం...

తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయస్థానాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి...

రేపటి నుంచి చార్ ధాం యాత్ర

చార్ ధాం యాత్రకు రేపటి నుంచి అనుమతిస్తున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. చార్ ధాం యాత్రకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తరఖండ్ ప్రభుత్వం యాత్రికుల...

తెలంగాణలో జూట్ మిల్లులు

ఇప్పటిదాకా రాష్ట్రంలో జూట్ మిల్లు పరిశ్రమ లేదు.. ఇక్కడ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే జ్యూట్ ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు...

సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే

టీ.ఆర్.ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో హైదరాబాద్ సంస్థాన విలీన  దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ ఆర్ ఎస్ పి పి నేత డాక్టర్ కె .కేశవ రావు జాతీయ...

Most Read