Monday, September 14, 2026
HomeTrending News

ధరలు దిగిరావాలి- జగన్ దిగిపోవాలి

TDP to Protest: నిత్యావసర ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. ‘ధరలు దిగి రావాలి – జగన్ దిగిపోవాలి’ పేరిట ఆందోళన నిర్వహించనుంది. మంగళగిరిలోని...

రేపటి నుంచి 5 రోజులు బ్యాంకులు బంద్

దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్...

ఏ సమస్యలు లేవా? ప్రభుత్వంపై కేశవ్ విసుర్లు

PAC meet on Solar Power: వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్లపై పెట్టిన శ్రద్ధ రైతులపై పెట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సూచించారు. రాష్ట్రంలో ఏ...

టీ.ఆర్.ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్

Kaleswaram Palamuru Projects Kcr Two Eyes : టీ ఆర్ ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని రైతులకు మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఎదో...

ఏపీలో నైట్ కర్ఫ్యూ

Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖపై  ముఖ్యమంత్రి వైఎస్...

వైద్యరంగంలో సదుపాయాల కల్పన: సిఎం జగన్

Medical Infrastructure: వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, కరోనాకు ముందు రాష్ట్రంలో కనీసం ఒక్క వైరల్ ల్యాబ్ లేని పరిస్థితి నుండి నేడు 20 వైరల్ ల్యాబ్...

తెలంగాణలో బూస్టర్ డోసు ప్రారంభం

Booster Dose  : అభివృద్ధి చెందిన అన్ని దేశాలు బూస్టర్ డోసు వేసుకుంటున్నాయి. మనం అదే దారిలో నడవాలి. అర్హులైన వారు బూస్టర్ తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంట‌ర్

జమ్మూకశ్మీర్‌ కుల్గామ్‌లోని హసన్‌పోరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు సోమ‌వారం తెలిపారు. కుల్గామ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు....

న్యూయార్క్ లో అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి

Fire Accident In Newyork : అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ న‌గ‌రంలో ఆదివారం జరిగిన ఘోర అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌నలో చిన్నారుల‌తో పాటు మొత్తం 19 మంది చ‌ని పోయిన‌ట్లు...

యాదాద్రి పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచనలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని జీయర్‌ స్వామి ఆశ్రమానికి ఈ రోజు వేంచేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి...

Most Read