Friday, September 11, 2026
HomeTrending News

ఇస్రో ఎల్వీఎం3 ప్రయోగం సక్సెస్: సిఎం హర్షం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  ఎల్వీఎం3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. నేటి ప్రయోగం ద్వారా అంతర్జాతీయ స్పేస్...

నేనూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శ్రీదేవి

సస్పెండ్ చేయడం ద్వారా వైఎస్సార్సీపీ అధిష్టానం తనకు షాక్ ఇచ్చిందని, దాని నుంచి తేరుకున్న తరువాత ఏ పార్టీలో చేరాలనే దానిపై ఆలోచిస్తానని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ...

Medical Colleges:మెడికల్ కాలేజీల పనులు వేగవంతం

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను...

Metro Rail: నాగోల్‌ టు ఎల్బీనగర్‌ పూర్తి చేస్తాం – కేటిఆర్

ప్రస్తుతం నాగోల్‌ వరకు ఉన్న మెట్రోలైన్‌ను ఎల్బీనగర్‌కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత...

Tornado: మిస్సిసిపీలో టోర్నడోల బీభత్సం

అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు పట్టణాలకు పట్టణాలే ఆగం  అయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు చెల్లాచెదురైపోయాయి. కనీసం 23 మంది ఈ టోర్నడోల శరాఘాతానికి దుర్మరణం చెందారు....

Toll Gates: ఆరు నెలల్లో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ ప్లాజాలు

రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతోపాటు రహదారులపై వాహనదారులు ప్రయాణించినంత దూరానికే చార్జీ వసూలు చేయాలన్న లక్ష్యంతో రానున్న...

Rachakonda Police:రాచకొండ కమిషనరేట్‌లో మెగా ప్లాంటేషన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, రాచకొండ పోలీసులు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్, న్యూలాండ్ ల్యాబ్స్‌తో కలిసి ఈరోజు మేడిపల్లి గ్రామం, రాచకొండ కమిషనరేట్ భూమిలో 3000 మొక్కలతో మెగా...

YS Jagan: మహిళా వివక్షపై రాజీలేని పోరాటం

21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నానని అందుకే  మహిళల ఆర్ధిక, రాజకీయ స్వావలంబనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Rahul Allegations:అదానీ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరివి – రాహుల్ గాంధి

భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని, అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20 వేల కోట్ల ఎవరో పెట్టుబడి...

Dalit Christians: ఇది మతమార్పిడిలను ప్రోత్సహించడమే: సోము

షెడ్యూల్ కులాలకు ఇచ్చే రిజర్వేషన్లు దళిత క్రైస్తువులకు కూడా వర్తింపచేసే విధంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్లు భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు  స్పష్టం...

Most Read