Sunday, September 6, 2026
HomeTrending News

ఎండ్ కాదు… శుభం కార్డు పడుతుంది: చిరు

Productive: సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు నేడు పరిష్కారం లభిస్తుందని  మెగా స్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.  సిఎం జగన్ తో సమావేశం అయ్యేందుకు విజయవాడ వెళుతూ బేగంపేట విమానాశ్రయం వద్ద...

కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష

Common Entrance Examination For Central Universities : దేశవ్యాప్తంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ సహా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌) నిర్వహించేందుకు కేంద్ర...

వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం

Vemulawada Temple :వేములవాడ రాజన్న ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. మేడారం జాతర సీజన్ తో వేములవాడ రాజన్న హుండీ కి రికార్డ్ స్థాయలో కేవలం 12 రోజుల్లో 3...

ఆఫ్రికాలో చైనా కంపెనీలపై వ్యతిరేకత

Chinese Companies : చైనా లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్రికా దేశాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. చైనా కంపెనీలు వనరులు కొల్లగొడుతూ స్థానికుల యోగ క్షేమాలు పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా...

సిఎం సీరియస్: విచారణకు ఆదేశం

What is this?: నిన్న విశాఖలో తన పర్యటన సందర్భంగా అమలు చేసిన  ట్రాఫిక్   అంక్షలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి...

ప్రజలకు దత్త పుత్రుడిని: పవన్ కళ్యాణ్

Devotional Yatra: తాను ప్రజలకు దత్తపుత్రుడినని, ఏ పార్టీకి కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల సిఎం జగన్ తో పాటు వైసీపే నేతలు పవన్ ను చంద్రబాబుకు...

ఢిల్లీ కాలుష్య నివారణకు చెట్లు నాటడమే మార్గం

Planting Program Delhi : కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం తీసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి లక్ష మొక్కలు...

ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్: విజయసాయి

No Viswas- No prayaas: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్ -  పేషెంట్ డేడ్ అన్న చందంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ...

ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదు

AP Telangana Assets : ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని కేంద్ర మంత్రి...

ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమన్న గులాబి దండు

Trs Protest  :తెలంగాణ ఏర్పాటు పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.  మంత్రి...

Most Read