బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఈరోజు శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. అంతకు ముందు భూదేవి సమేత శ్రీ...
నాలాల పై ఉన్న ఆక్రమణల తొలగింపుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నాలాల్లో పూడిక తొలగింపు...
ప్రభుత్వం జి ఓ నంబర్ 13 ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ౩౦ వేల ఎకరాలను అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపించారు....
దేశ చరిత్రలోనే క్యాబ్, ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం తమదేనని సగర్వంగా చెప్పగలుగుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే జీర్ణించుకోలేని...
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ ఎన్.వి రమణ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి,...
ఆదాని గ్రూప్ సంపద 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు మరియు మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్ ట్వీట్ కారణం అయ్యింది
దేశంలో ఓ కంపెనీ ట్రేడింగ్...
వైఎస్సార్ వాహన మిత్ర కింద వరుసగా మూడో ఏడాది ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. కరోనా కష్టకాలంలో బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్...
రాబోయే ఎన్నికల్లో గుజరాత్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఆమ్ ఆద్మీపార్టీ తలపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. 2022 లో జరిగే ఎన్నికల్లో 182...
తైవాన్ లో కోవిడ్ రెండో దశ సీరియస్ గానే ఉంది. దేశ ప్రజలకు ఇచ్చేందుకు సరిపడ వ్యాక్సిన్ నిల్వలు లేవు. అయినా సరే చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని తైవాన్...
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సిఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ కాసేపటికే గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ...