నూతన గవర్నర్ కు సిఎం స్వాగతం

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన జస్టిన్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర అధికారులు […]

నజీర్‌ మార్గనిర్దేశంలో మరింత పురోగమిస్తాం: సిఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. న్యాయనిపుణులైన జస్టిస్‌ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com