న్యాయమూర్తులకు లక్ష్మణరేఖ: జస్టిస్ రమణ

Vijnan Bhavan Delhi : న్యాయమూర్తులు తమ విధి నిర్వహణ సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ. ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు […]

మనీలాండరింగ్ కేసుల్లో ఎంపీలు

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ నివేదిక. సుప్రీంకోర్టుకు రిపోర్టు అందించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా. మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో వెల్లడి.  మనీలాండరింగ్ కేసుల్లో […]

జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ తీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ రమణ మీడియాతో […]

తెలుగు రాష్ట్రాల నీటి వివాదం

తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు విచారించిన సుప్రీంకోర్టు. ఈ కేసులో చట్టపరమైన సమస్యలపై ఆంధ్ర-తెలంగాణ జల వివాదానికి తాను తీర్పు చెప్పలేనని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు స్పష్టం చేసిన […]

జస్టిస్ రమణతో తెలుగు కవులు, రచయితల భేటి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణను తెలుగు కవులు, రచయితలు తెలంగాణ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, శాసన సభ మాజీ […]

యాదాద్రిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్  

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ ఎన్.వి రమణ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com