విశాఖపట్నం రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపదడంతో వాటిపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు విశాఖపట్నం ముఖ్య నగరమని, జిల్లా రాజధాని […]
G Kishan Reddy
రెండోరోజు సదస్సు ప్రారంభం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023 రెండవ రోజు సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి, పోర్టులు, […]
తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కనుక : మోడీ
సికింద్రాబాద్ – విశాఖపట్నం వరకూ నడిచే వందే భరత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఏడు వందే భరత్ రైళ్ళు నడుస్తుండగా […]
రాష్ట్రపతికి ఘనస్వాగతం
రెండ్రోజుల పర్యటన కోసం భారత రాష్త్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ […]
బిజెపి సభ్యత్వం తీసుకున్న మర్రి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీ లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ చేతుల మీదుగా ఆయన ఆ […]
నెల్లూరులో కిషన్ రెడ్డి టూర్
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి సింహపురి ఎక్స్ ప్రెస్ రైలులో బయల్దేరి నేటి ఉదయం నెల్లూరు […]
మునుగోడు మాదే: కిషన్ రెడ్డి ధీమా
అవినీతి, అహంకారపూరిత టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేడు చుండూరులో మునుగోడు బిజెపి […]
కృష్ణంరాజుకు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి (దృశ్య మాలిక)
నేటి తెల్లవారు ఝామున మరణించిన కన్నుమూసిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు భౌతిక కాయానికి పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణా […]
శ్రీశైలంలో అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి సమీక్ష
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రీశైలం శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను నేడు రెండోరోజు కూడా దర్శించుకున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చిన […]
మిథాలీతో నడ్డా భేటీ
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ ను నేడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కలుసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com