తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలుగుజాతి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచింది….. అణగారిన వర్గాలకు అండగా […]
Tag: Telugu Desham Party
‘ఆ నలుగురు’ పై సస్పెన్షన్ వేటు
నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డది ఎవరన్నదానిపై ఓ అంచనాకు వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలు ఆనం […]
Chandra Babu: అనురాధకు బాబు అభినందనలు
శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను అభినందించిన చంద్రబాబు మండలిలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. […]
AP Legislative Council: ప్రాతినిధ్యం కోల్పోయిన భాజపా
ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి తాజాగా 21 స్థానాలకు ఎన్నికలు జరగగా వాటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేరుగా 15 స్థానాల్లో గెలుపొందింది, టీచర్ల స్థానం నుంచి వైసీపీ మద్దతుతో విజయం సాధించిన ఇద్దరితో కలిపి […]
Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు
MLC Election Result: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు. మొత్తం ఏడు […]
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ […]
Nara Lokesh: మండలిలో ప్రజాగళం వినిపించండి
శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వాకాడ చిరంజీవి రావు, కంజర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా […]
డిక్లరేషన్ ఫాం అందుకున్న భూమిరెడ్డి
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన టిడిపి అభ్యర్ధికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫాం అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన ఈ […]
ఇది మొత్తం ప్రజాభిప్రాయం కాదు: సజ్జల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే మొత్తం అయిపోయిందన్న డీలా పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు మొత్తం ప్రజాభిప్రాయానికి నిదర్శనం కాదని స్పష్టం చేశారు. ఈ […]
CBN Connect: భవిష్యత్ ప్రశార్ధకం: బాబు ఆవేదన
ఆర్ధిక సంస్కరణలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ సంస్కరణలతో పాటే సాంకేతికంగా పెనుమార్పులు సంభవించాయని, ఇంటర్నెట్ తో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిందని అన్నారు. […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com