ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అభివర్ణించారు. ఈ జిఓ ప్రకారం అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న...
రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు వెంటనే నిధులు కేటాయించాలని, ఇప్పటివరకు రహదారుల నిర్మాణానికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా రోడ్లకు...
విరాట్ కోహ్లి నేతృత్వంలో ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత క్రికెట్ టెస్ట్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కు ముందు ఒక వామప్ మ్యాచ్ ఆడనుంది. జూలై 20 నుంచి మూడు రోజులపాటు...
ఇండియా – ఇంగ్లాండ్ క్రికెట్ మహిళా జట్ల మధ్య జరిగిన చివరి, నిర్ణాయక టి-20 మ్యాచ్ లో ఆతిథ్య జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత జట్టు కెప్టెన్...
కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోందని.. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు...
కలిసి ఉంటే కలదు సుఖం- ఇది సాధారణంగా వినిపించే నానుడి .రాజకీయాలకు మాత్రం ఈ సూత్రం వర్తించదు. వర్తించనివ్వరు. పార్టీల మాట మనకెందుకు గాని పార్టీలు పెట్టే చిచ్చు మాత్రం చర్చనీయాంశమే. ఇప్పుడు...
Veteran Director D V Narasa Raju :
తెలుగు సినిమా కథ ఆది నుంచి అనేక మలుపులు తిరుగుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఎంతోమంది రచయితలు తమ కలాన్ని 'ఉలి'గా మలచుకుని కథా కథన...
రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జిఓ జారీ చేసింది. 103వ రాజ్యంగ సవరణ ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు...
తెలుగు భాషాభివృద్ది పరిధిని పెంచడం కోసమే తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జీవో 31 జీవోపై క్యాబినెట్ లో చర్చ...