మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా లోని శ్రీరాంసాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి రాష్ట్రంలోకి ప్రవేశించాక మొదటి రిజర్వాయర్ ఇది. సోమవారం ఉదయానికి 97 వేల క్యూసెక్కుల ఇన్...
తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా మానకొండూరు శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కు మరోసారి అవకాశం లభించింది. ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈటల రాజేందర్ తో జత...
వరకట్న రక్కసిని రూపుమాపాలని కోరుతూ.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో ఈ దీక్ష చేపట్టారు. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా...
భారత దేశంలో స్పుత్నిక్ లైట్ సింగల్ డోస్ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్పుత్నిక్ వి భారత దేశంలో అందుబాటులో ఉందని, సింగిల్ డోసు వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ కూడా కొద్ది...
గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కలిసి పనిచేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసియార్ లు ఇప్పుడెందుకు కలిసి మాట్లాడుకోవడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం జల...
ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని , ఆయనకు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వ...
ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద నదిపై నిర్మించిన మూసి ప్రాజెక్టు...
హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ...
నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా..
జీవన్...