కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో చేపట్టిన సాధన దీక్షని పక్కదారి పట్టించేందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ దిశా యాప్ కార్యక్రమం పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
తాలిబాన్ ఉగ్రవాదుల వ్యవహారంలో పాకిస్తాన్ వైఖరి బయట పడింది. పాక్ – తాలిబాన్ సంబంధాలపై అంతర్జాతీయ సమాజం చేస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువైంది. పాకిస్తాన్ తాలిబాన్ ల స్వర్గాధమమేనని మరోసారి ద్రువీకరణ అయింది.ఇమ్రాన్...
మహిళల భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ పేరిట ఓ ప్రత్యక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ చట్టం ఆమోదం పొందే లోపు మహిళలకు...
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు కుమారుడు హిమాన్షు రావుకి డయానా అవార్డు దక్కింది. తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు...
కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్లైన్ క్లాసులు మాత్రమె నిర్వహించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ప్రకటించారు. ఆఫ్ లైన్ తరగతులు ప్రారంబించాలనుకున్నా కరోన నేపథ్యంలో ఆన్లైన్ తరగతులే...
Translation Errors In Ads :
కొన్ని ప్రకటనల భావం మనకొకలా ప్రకటనమవుతుంది. వాటిని తయారు చేసినవారి భావం ఇంకోలా ఉండి ఉంటుంది. హార్లిక్స్ జగమెరిగిన పానీయం. దశాబ్దాలుగా పరిచయమున్నదే. పిల్లలు బలంగా ఎదగడానికి...
అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలోనే దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు....
శిఖర్ ధావన్ సారధ్యంలో ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. నాలుగువారాల పాటు జరగనున్న ఈ టూర్ లో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు ఆడనుంది....
ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇక నుంచి నన్ను రాజకీయాల్లోకి లాగవద్దని కేవలం ప్రజల కోసమే పని చేస్తానన్నారు....