ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి తట్టెడు...
కరోనా బాధితులకు ప్రభుత్వం సాయం అందించాలన్న డిమాండుతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపడుతోంది. రేపు జూన్ 29న ‘సాధన దీక్ష’ పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ...
బహుభాషా కోవిదుడు-అసాధారణ ప్రజ్ఞాదురీణుడు- భారత మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ పి.వి.నరసింహరావు బయోపిక్ ను 'ఎన్టీఆర్ ఫిల్మ్స్’ పతాకంపై రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో "శ్రీశైలం"...
పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు మృతుల కుటుంబ సభ్యులకు వెంటనే సాయమందేలా వైఎస్సార్ బీమా పథకంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
దీని ప్రకారం ప్రకారం సంపాదించే వ్యక్తి 18-50...
ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ...
TS PCC Chief Revanth Reddy To Follow Late Dr YSR :
అందరినీ కలుపుకుని పోతా..
కాంగ్రెస్ పార్టీలో ఈ మాట వింటుంటే.. భలే కామెడీగా వుంటుంది.
ఎవరు పీసిసి అధ్యక్షుడైనా.. ఈ తంతు...
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోష్తున్నారు. చిరు సరసన కాజల్...
బంగ్లాదేశ్ లో ఈ రోజు నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయనున్నారు. కరోన కేసులు లెక్కకు మించి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నింటికీ...
రాహుల్, చేతన్, ఏమీ, ఐశ్వర్య హీరోహీరోయిన్లు గా నటిస్తున్న సినిమా "100 క్రోర్స్". ఈ సినిమాను నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ &...
పారిస్ లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ లో ఇండియా నేడు మరో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. స్టేజ్-౩ లో మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో మన దేశానికి చెందిన స్టార్...