Thursday, August 20, 2026

అంతుపట్టని కేసిఆర్ అంతరంగం

ముఖ్యమంతి కేసిఆర్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏడేళ్ళ తర్వాత, హఠాత్తుగా జరిగిన ఈ కలయిక వెనుక మర్మం ఏమిటి? కాంగ్రెస్ శాసనసభ పక్ష...

రేవంత్ కే పిసిసి పీఠం

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు అనుముల రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్‌...

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

AP Education Minister Audimulapu Suresh Conducted Review On AP Salt Programme : రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ‘అభ్యసన పరివర్తన సహాయక పథకం’ (SALT) అనే సరికొత్త...

అతను ‘మా’వోడు కాదు

A Writer Condemned The Ongoing Criticism About Prakash Raj Non Local Issue : అతన్ని ఓడగొట్టడం మన విద్యుక్త ధర్మం. చిత్రసీమ రంగంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక్క తెలుగు చిత్రసీమలోనే అతన్ని బ్యాన్ చేసి...

ఉపఎన్నిక కోసమే : విష్ణువర్ధన్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఏపి బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా క్యాబినెట్ సమావేశంలో సిఎం...

కత్తి మహేష్ కంటికి శస్త్ర చికిత్స!

ప్రముఖ రాజకీయ, సామాజిక, సినిమా విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై నేటి సాయంత్రం నెల్లూరు మెడికవర్ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేయనుంది. మహేష్ ప్రయాణిస్తున్న వాహనం ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా...

తెలుగులో ధనుష్‌ రెండో సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు....

ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తి కోసం రూ.32 కోట్లు

తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల కోసం రాష్ర్ట ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున, హైద‌రాబాద్ మిన‌హా...

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం

దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల...

ఒలింపిక్స్ లో పతకం సాధిస్తే నజరానా : స్టాలిన్

ఒలింపిక్స్ క్రీడాకారులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ ఆఫర్ ప్రకటించారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే వారికి రూ. 3 కోట్లు, సిల్వర్ మెడల్ కు రూ. 2 కోట్లు,...

Most Read