Sunday, August 23, 2026

ఉదయ కిరణ్ కు డిజిపి పరామర్శ

మరియమ్మ మృతి దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిజిపి ఎం. మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని...

‘నాంది’ రీమేక్ చేయనున్న దిల్ రాజు, అజయ్ దేవగన్

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాంది’.  కోర్టు సన్నివేశాలు, ఎమోషన్స్ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంది, గత కొంతకాలంగా సరైన సక్సస్ కోసం...

సిఎం కెసిఆర్ కు విపక్షాల అబినందనలు

ప్రగతిభవన్ అఖిల పక్షం లో పాల్గొన్న పలు పార్టీల నేతలు సిఎం దళిత సాధికారత అంశాన్ని ప్రశంసిస్తూ..మాట్లాడారు. దళిత సాధికారత కోసం, సీఎం కెసిఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం..సంతోషాన్ని కలిగిస్తున్నదని, సీపీఎం రాష్ట్ర...

12 వందల కోట్లతో దళిత సాధికారత

స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ,  అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా.. ఒక కుటుంబం ఒక యూనిట్ గా, యూనిట్...

సిఎం సమావేశానికి విపక్ష నేతలు

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన జరుగుతున్న సీఎం దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి పలు పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, హాజరయ్యారు.   రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో...

రేవంతుడి ముందు కొండంత లక్ష్యం

తెలంగాణ కాంగ్రెస్ లో ఇంతవరకు నెలకొన్న సస్పెన్స్ కు అధినాయకత్వం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని యువనేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. చర్చోపచర్చలు, రాయ'బేరా'లు, అలకలు,...

డెల్టా ప్లస్ వైరస్ తో అప్రమత్తం

కొత్త కరోనావైరస్ జాతి డెల్టా ప్లస్ లేదా డెల్టా B.1.617.2 వేరియంట్. ఇది మొదట భారతదేశంలో కనుగొనబడింది. డెల్టా ప్లస్ భారతదేశంలో 2 వ తరంగానికి కారణమైన మ్యుటేషన్ వైరస్. ఇది ఇప్పటికే 9...

అమూల్యమననా! ఆణిముత్యమననా

In Memory Of Great Poet Samala Sadasiva : నా దగ్గరున్న పుస్తకాలలో ఓ భారీ పుస్తకాన్ని మళ్ళా తిరగేస్తున్నాను. అక్షరాల 1232 పేజీల పుస్తకం. 125 మందితో కూడిన సంపాదక మండలికి...

బ్రహంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి

ఎట్టకేలకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్య వివాదం కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికి పీఠం దక్కింది. రెండు కుటుంబాల వారితో చర్చించాక ప్రత్యేకాధికారి...

ఆదిత్య నాధ్ దాస్ సర్వీస్ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సర్వీస్ ను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం...

Most Read