Sunday, August 23, 2026

పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు

మావోయిస్ట్ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి అనుబంధంగా మిలీషియా కమిటీలో పని చేస్తున్న ఇద్దరు సభ్యులను చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లుగా కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు వెల్లడించారు. నిన్న సాయంత్రం 5...

ట్రాఫిక్ నివారణకు 133 లింకు రోడ్లు  

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు కనెక్టివిటి పెంచడంతో పాటు ​రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు రూ. 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం...

విదేశాలకు వెళ్లేవారికి టీకాలు

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకున్న వారు పాస్‌పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు. రెండో డోసు...

పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటు: మంత్రులు

రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై భూగర్భగనుల శాఖా మంత్రి...

పేదల దేవుడు కెసిఆర్ – తలసాని

పేద ప్రజల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్...

తెలంగాణ మంత్రుల తీరు సరికాదు : అనిల్

ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై, దివంగత నేత వైఎస్సార్ పై...

జిల్లా పరిషత్ ఎన్నికలకు దూరంగా బి.ఎస్.పి

ఉత్తరప్రదేశ్ లో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటి చేయదని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం అక్రమాలతో ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని విమర్శించారు. జిల్లా...

సెన్సార్‌కు సిద్ధ‌మైన ‘గ‌ల్లీరౌడీ’

విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ సందీప్ కిష‌న్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో...

షూటింగ్ లో స్వర్ణం సాధించిన రాహి

టోక్యో ఒలింపిక్స్ కు ముందు మన దేశానికి అన్నీ మంచి శకునాలు ఎదురవుతున్నాయి. నిన్న పారిస్ లో జరిగిన ప్రపంచ కప్ అర్చరీ మూడో దశలో మన ఆటగాళ్ళు నాలుగు విభాగాల్లో స్వర్ణాలు...

దుబాయ్ కి మారిన టి-20 వరల్డ్ కప్

మనదేశంలో జరగాల్సిన టి-20 వరల్డ్ కప్ వేదిక దుబాయ్ కు మారింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో ఈ టోర్నీ నిర్వహించలేక పోతున్నామని.. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసిసి)కి అధికారికంగా నేడు...

Most Read