Tuesday, August 11, 2026

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’

డేరింగ్ అండ్ డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకం పై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ‘ఏ టైమ్ ట్రావెల్...

బ్రిటన్ లో జాన్సన్ వ్యాక్సిన్

జాన్సన్  అండ్ జాన్సన్ తయారు చేసిన సింగల్ డోస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. బ్రిటన్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ...

డ్రా అయితే సంయుక్త విజేతలు

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా గా ముగిసినా లేదా టై అయినా  రెండు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసిసి స్పష్టం చేసింది....

రాష్ట్రంలో 16 మెడికల్ హబ్ లు : జగన్

రాష్ట్రంలో 16 చోట్ల మెడికల్ హబ్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖమంత్రి సమీక్ష...

పోలవరంపై చిత్తశుద్ధితో ఉన్నాం: వైఎస్ జగన్

పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉందని,  అందుకే పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఈ...

కేంద్రానికి ముందు చూపు లేదు : కేటియార్

వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం తన వద్దే ఉంచుకుందని, ఈ...

ఇచ్చట తోలు ఒలచబడును!

తెలియనిది బ్రహ్మపదార్థం. తెలిసీ తెలియనట్లు ఉంటే అయోమయం. తెలియకపోయినా తెలిసినట్లు ఉంటే అజ్ఞానం. తెలిసినా మౌనంగా ఉంటే సహనం. తెలిసినా నొప్పిని భరిస్తూ ఉండడం కర్తవ్యం. తెలిసినా ఏమీ చేయలేకపోవడం నిస్సహాయత. ఇంకా చాలా అమూర్త భావనలు ఉన్నాయి కానీ -...

ప్రధాని ఈవెంట్ మేనేజర్ : రాహుల్ విమర్శ

కరోనా రెండో దశ ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోడీపై విమర్శల దాడి చేస్తున్న రాహుల్ తాజాగా మరోసారి కరోనా విషయంలో...

సోమవారం నుంచి అన్ లాక్ : కేజ్రివాల్

ఢిల్లీలో మే 31వ తేదీ నుంచి లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తామని, అన్ లాక్  ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో సమావేశం అనంతరం...

రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్ట్ లో ఊరట

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, ఎంపి రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఆదేశించింది.  తెలంగాణా అవినీతి...

Most Read