నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు...
జూనియర్ డాక్టర్లు(జూడా) వెంటనే సమ్మె విరమించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె చేయడానికి ఇది తగిన సమయం కాదని అభిప్రాయపడ్డారు. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని,...
రావల్పిండి రింగ్ రోడ్డు కుంభకోణంపై పాకిస్తాన్ లోని పంజాబ్ అవినీతి నిరోధక శాఖ విచారణ ప్రారంభించింది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ జోహార్ ఈ విచారణకు నేతృత్వం వహిస్తుండగా, న్యాయ,...
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని మార్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యానించారు. శతాబ్దంలోనే ఎన్నడూ లేని ఓ సంక్షోభాన్నికరోనా రూపంలో మనం ఎదుర్కొంటున్నామన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయని ఆవేదన...
కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందు ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ మందు ఆయుర్వేదం కిందకు వస్తుందా? రాదా? అనే విషయంలో...
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు నేటి నుంచి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలు మినహా అన్ని విధులు బహిష్కరిస్తున్నారు. మొత్తం నాలుగు డిమాండ్లలో కేవలం ఒక్కటి మాత్రమే ప్రభుత్వం నెరవేర్చిందని,...
గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతికోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు,...
ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు చేసింది. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది....
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. మధ్య తూర్పు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఆయన జెరూసలేంలో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్- గాజా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత...
న్యూ ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్గా మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ,...