కరోనా విలయతాండవ వార్తల మధ్య ఈ ప్రకటనను ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. ప్రకటనలను కూడా చదివే పాఠకులు సహజంగా తక్కువ. ఈ ప్రకటన మనలాంటి సగటు పాఠకులు చదివినా, చదవకపోయినా పెద్ద నష్టమేమీ...
కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు....
విశాఖను వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. గత ఏడాది ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం ఘటన మరువక ముందే నేడు హెచ్ పి సి ఎల్ లో భారీ అగ్రిప్రమాదం చోటు చేసుకుంది....
విక్టరీ వెంకటేష్ - మీనా కాంబినేషన్ లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం-2 విడుదలకు సిద్ధంగా ఉంది. 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అలాగే వెంకీ నటించిన మరో సినిమా...
భారత్ నుంచి జపాన్ వెళ్ళే ప్రయాణికులు ఇకనుంచి పది రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆ దేశ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశలో కరోనా వేరియంట్ దక్షిణాసియా లో ...
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో భేటి అయినట్లు వస్తున్న వార్తలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఖండించారు. తనను కలిసేందుకు ఈటెల సంప్రదించిన మాట వాస్తవమేనని,...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడం తెలిసిందే. ఇప్పటి వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండి డాక్టర్ల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు....
ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ షోను ప్రసారంకాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తమిళనాడు...
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 23 నెలల పాలనలో రైతులకు రూ. 83 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని...
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం తరఫున ప్రత్యేక దూతతో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో...