భారత విదేశాంగ శాఖ మంత్రి డా. ఎస్. జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎన్ సెక్రెటరీ జనరల్ అంటోనియో గుటేరస్ తో అయన భేటి కానున్నారు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన తరువాత...
ఇది కరోనా వ్యాక్సిన్ పనితీరు మీద చర్చ కాదు. వ్యాక్సిన్ పేటెంట్ హక్కు, కేంద్ర ప్రభుత్వ నిస్సహాయత, ఫార్మా కంపెనీల నిర్నిరోధమయిన ఆధిపత్య ధోరణి, ఆపత్కాలంలో వ్యాపారమే పరమావధి అయిన పెద్దలు ఆదర్శాల...
రైతు సమస్యలపై బిజెపి రాష్ట్ర శాఖ ఇవాళ దీక్ష చేపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పిలుపు మేరకు ‘తెలంగాణా రైతు గోస – బిజెపి పోరు దీక్ష’ పేరుతో...
గ్రామాల్లో కోవిడ్ నియంత్రణ కోసం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని అన్ని...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో జనతా గ్యారేజ్ మూవీ రూపొందడం.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే....
ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్లోని తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ...
మిరప రైతుకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. అవసరం మేరకు ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న...
ఆయుష్, ఐసీఎంఆర్ నివేదికలు అందిన వెంటనే ఆనందయ్య ఆయుర్వేద మందుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీకుంటుందని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మందు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు...
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక ఇంకా రావాల్సి ఉందని, నాటు మందుకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. హైదరాబాద్...