Monday, August 10, 2026

క్యాన్సర్ రోగులకు వీణా గాన వైద్యం

పల్లవి:- నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా అను పల్లవి:- మోదకర నిగమోత్తమ సామ వేద సారం వారం వారం చరణం:- సద్యోజాతాది పంచ వక్త్రజ స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర విద్యా లోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం పల్లవి:- శోభిల్లు సప్తస్వర సుందరుల...

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల  నియామకం

రాష్ట్రం లోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం  ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, రాష్ట్రం లోని యూనివర్సిటీ లకు...

జడేజా న్యూ లుక్

భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త గెటప్ అందరినీ ఆకర్షిస్తోంది. ఎప్పుడూ తనదైన గడ్డంతో ఆకట్టుకునే ఈ ఆటగాడు గడ్డం తీసేసి ఉన్న తాజా ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్...

ప్రైవేటుకు వ్యాక్సిన్ ఆపండి : ప్రధానికి సిఎం విజ్ఞప్తి

వ్యాక్సిన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి జగన్ లేఖ రాశారు. కోవిడ్‌–19ను...

కర్నూల్ లో సోను సూద్ తొలి ఆక్సిజన్ ప్లాంట్

లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​.. తాను నెలకొల్పబోయే ఆక్సిజన్ ప్లాంట్లలో మొదటిదాన్ని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్​...

బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ లో చేర్చాలి : సోనియా

దేశాన్ని వణికిస్తున్న మరో తాజా వ్యాధి బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ భారత్ పథకం లో చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి...

వాక్సిన్ కోసం కేజ్రివాల్ నాలుగు సూచనలు

దేశంలో వాక్సిన్ సరఫరా పెంచడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి నాలుగు సూచనలు చేశారు. జూన్ 15 నాటికి మొత్తం 5.86 కోట్ల వాక్సిన్ డోసులు రాష్ట్రాలకు పంపుతామని కేంద్రం...

రాం లక్ష్మణ్ ఇక లేరు

బాలీవుడ్ సుప్రసిద్ధ సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ గుండెపోటుతో మరణించారు. అయన వయసు 78 సంవత్సరాలు. ‘నేటి తెల్లవారుజామున 2 గంటలకు మా తండ్రి గారు గుండెపోటుతో మరణించారు’ అని రాం లక్ష్మన్ కుమారుడు...

ప్రధాని రాష్ట్రాల్లో పర్యటించాలి: ఎర్రబెల్లి సూచన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా ముందు కన్నీరు కార్చడం కాదని, ప్రజల కష్టాలు తీర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖానించారు. మోడికి ఒక్క గుజరాత్ తప్ప...

లాక్ డౌన్ అమలును పరిశీలించిన డిజిపి

హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు తీరును డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. కూకట్ పల్లి వై జంక్షన్, జేఎన్టియూ చౌరస్తాల్లో వాహనాల తనిఖీ చేస్తున్న తీరును దగ్గరుండి పరిశీలించారు. ముఖ్యమంత్రి...

Most Read