Sunday, August 9, 2026

ఎవరిని వదులుకోవాలి?

Q. నా వయసు 24 సం. ఇంజనీరింగ్ తర్వాత మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా. అతన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది. మా మతాలు వేరు. అతను అన్నివిధాలా మంచివాడు....

కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పిన కెసియార్

వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని ముఖ్యమంత్రి కెసియార్ సందర్శించారు. కోవిడ్ వార్డుల్లో తిరిగి రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి పలకరించారు. వారికి ధైర్యం...

వాక్సిన్ ఎందుకు నిలిపేశారు? : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో 6 లక్షల డోసులు అందుబాటులో ఉన్నా వాక్సినేషన్ కార్యక్రమం ఎందుకు నిలిపి వేశారో చెప్పాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....

క్యాబ్‌స్టోరీస్ టీజ‌ర్ విడుద‌ల‌

స్పార్క్ ఓటీటీ వాగ్దానం చేసినట్లుగానే యూనిక్ కంటెంట్‌తో మ‌న ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా స్పార్క్ ఓటీటీలో ఇమేజ్‌ స్పార్క్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న చిత్రం క్యాబ్ స్టోరీస్. దివి వధ్య, గిరిధర్, ధన్‌రాజ్‌,...

ఆయుర్వేద మందుపై అధ్యయనం : జగన్ నిర్ణయం

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం ఐసిఎంఆర్ బృందం ఈరోజు లేదా రేపు కృష్ణపట్నవెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. కోవిడ్...

సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. అటు మలయాళం, ఇటు...

దారులన్నీ ముత్తుకూరు వైపు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టి మొత్తం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరుపై పడింది. కృష్ణపట్నం సమీపంలోని ఈ గ్రామంలో ఆనందయ్య.... కరోనా నివారణకు ఇస్తున్న ఆయుర్వేద మందు కోసం వేలాది...

కాల్పులు విరమించిన ఇజ్రాయెల్, హమాస్

గత 11 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి  ఇజ్రాయెల్, హమాస్ ముగింపు పలికాయి.  ఈజిప్ట్ చొరవతో భేషరతుగా కాల్పుల విరమణకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ కేబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. హమాస్ దళాలు కూడా...

జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు రద్దు : హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో ఇటివల జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు...

గడ్చిరోలిలో ఎన్ కౌంటర్ : 13 మంది మావోల మృతి

మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది మావోలు చనిపోయారు. మహారాష్ట్ర పోలీసులకు చెందిన సి-60...

Most Read