Monday, August 10, 2026

ఆనందయ్య అమృత వైద్యం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర ఒక ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య కరోనా విరుగుడుకు తయారు చేసిన మందులో వాడుతున్న వనమూలికలు ఇవి. అల్లం తాటి బెల్లం తేనె నల్ల జీలకర్ర తోక...

వరంగల్ ఎంజిఎం కు కెసియార్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ నేడు వరంగల్  ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న  ఐసియు, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకుంటారు. వైద్యులతో కోవిడ్...

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్

మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా క్లిష్ట సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. మెగాస్టార్...

అభివృద్ధి అంటే బిల్డింగ్ లు కాదు : సిఎం జగన్

నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే అది అభివృద్ధి కాదని.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భావి తరాలు బాగు పడాలనే...

బళ్లెంతో గురిపెట్టిన గోండు బెబ్బులి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో...

కరోనా దెబ్బకు కంపెనీల్లో ఓదార్పు నిపుణులు!

వినడానికి ఇబ్బందిగా ఉన్నా వినకతప్పనివి ఎన్నో వినాల్సిన రోజులొచ్చాయి. ఆసుపత్రులు, పరీక్షలు, మందులు, క్వారంటైన్ లు, ఐ సి యూ లు, వెంటిలేటర్లు, మరణాలు రోజువారి మాటలయ్యాయి. ఎవరింట్లో ఎవరు పోయారో? ఎవరింట్లో...

అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2021-22 వార్షిక బడ్జెట్ తో పాటు ఏడు బిల్లులను సభ ఆమోదించింది. నేటి ఉదయం సభ సమావేశం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్...

ఇది ఓ పరీక్షా సమయం : మోడీ

కరోనా వైరస్ సమాజానికి ఓ సవాల్ విసిరిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే అధికారులు తమ శక్తి సామర్ధ్యాలు నిరుపించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయ పడ్డారు. ఈ వైరస్ ను సమర్ధంగా ఎదుర్కొంటూనే...

పిలిచి అవమానించారు : మమత

కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ కు పిలిచి అవమానించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. ప్రధాని మోడీ నేడు 10 రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....

బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి : కేంద్రం

బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే వెంటనే కేంద్రానికి సమాచారం ఇవ్వాలని...

Most Read