Monday, August 3, 2026

అజిత్ సింగ్ కన్నుమూత

రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు.  అయన వయస్సు 82 సంవత్సరాలు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్...

అసూయ సాధువు పరిపక్వత

ఆయన ఒక జెన్ సాధువు. ఆయన చేసే ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకునేవి. ఆయన బోధనలు వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఇది మరొక సాధువుకి గిట్టలేదు. జెన్ సాధువుపై అసూయ పెంచుకున్నారు....

లాక్ డౌన్ పెట్టండి లేదా కర్ఫ్యూ పెంచండి- హైకోర్టు

రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఆరోగ్య శాఖ  డైరెక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి...

లక్షణాలుంటే వెంటనే చికిత్స : సిఎస్ విజ్ఞప్తి

కరోనా లక్షణాలుంటే వెంటనే చికిత్స మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెస్టులు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకూ ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి...

ప్రిన్స్ సరసన జాన్వీకఫూర్?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి...

ప్రభాస్ రాధేశ్యామ్.. మరింత ఆలస్యమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. భారీ పిరియాడిక్...

భవిష్యత్ పై త్వరలో నిర్ణయం : ఈటల

శ్రేయోభిలాషులు, అనుచరులు, అభిమానులతో చర్చించి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మూడురోజులపాటు రాజేందర్ పర్యటించారు. గతంలో మిలిటెంట్...

మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల...

శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

శ్రీవారి దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టత ఇచ్చింది.  ప్రభుత్వం పగటి పూట కూడా కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని, అలిపిరి టోల్ గేట్‌లో వాహనాలను అనుమతించాలని నిర్ణయించింది....

ధూళిపాళకు ఊరట

తెలుగుదేశం నేత ధూళిపాళ నరేంద్రను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి పరిక్షలు చేయించాలని హై కోర్టు ఆదేశించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న నరేంద్ర అస్వస్థతకు...

Most Read