Thursday, August 20, 2026

ఏపి, కేరళపై సుప్రీం ఆగ్రహం

పరీక్షల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయనందుకు ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలపై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండ్రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పరీక్షలు నిర్వహిచడం ద్వారా ఒక్క మరణం సంభవించినా దానికి...

మావోయిస్టులకు నర్సీపట్నంలో అంత్యక్రియలు

ఛతీష్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నుంచి మహిళా మావోయిస్టు పైకె తల్లి రావడంతో ఆమె మృతదేహాన్ని తల్లికి అప్పగించారు. పొలిస్ , రెవిన్యూ అధికారులు ఆధ్వర్యంలో మావోయిస్టుల మృత దేహాలను సమాధి...

కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

రాష్ట్రంలోని వివిధ కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై ఈ రోజు మంత్రులు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. హైదరాబాద్ లోని బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్ స‌మీక్ష చేప‌ట్టారు. చేనేత‌, గీత...

370 ఆర్టికల్  పునరుద్దరనే గుప్కర్ అజెండా

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి పై రాజీ పడే ప్రసక్తే లేదని గుప్కర్ కూటమి తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగే అఖిలపక్ష సమావేశంలో 370 ఆర్టికల్ పునరుద్దరణ, స్వయంప్రతిపత్తి  కోసం...

‘ఆది’ కి జోడీగా పాయల్

ల‌వ్‌లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజ‌న్...

వాసాలమర్రిలో కెసిఆర్ సహపంక్తి భోజనం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి ఈ రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం...

వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై జగన్ హర్షం

వంశధారపై ట్రైబ్యునల్‌ తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి స్వాగతించారు.  సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని అభిప్రాయపడ్డారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే నేరడి వద్ద వంశదారపై...

30న మంత్రి మండలి సమావేశం

జూన్ 30న, బుధవారం ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఒకటో నెంబర్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్ లో ఈ...

విశాఖ భూకబ్జాలపై విచారణ: సోము డిమాండ్

జగన్ పాలన అంటే కానుకలు ఇవ్వడం- అప్పులు తేవడంలాగా ఉందని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన చూడలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కొత్త అప్పుల కోసం విశాఖను తాకట్టుపెడుతున్నారని,...

ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ అప్రమత్తం

ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు ఉపసంహరిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తం అవుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కంచె నిర్మాణ పనులు వేగవంతం చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న డ్యురాండ్ రేఖ కొలమానంగా సరిహద్దుల...

Most Read