Imrankhan rules out military bases for USA
అమెరికా బలగాల కోసం ఎలాంటి బేస్ క్యాంపులకు అనుమతిచ్చేది లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల్ని...
తన తల్లి డెత్ సర్టిఫికేట్ ఇప్పించాలంటూ నోషిత అనే యువతి సిఎం జగన్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. రాష్ట్ర డిప్యూటీ సిఎం,...
పంజాబ్ ప్రజలు మార్పు కోరుతున్నారని, వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే ఏకైక ఆశాకిరణం ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఇంతకాలం పంజాబ్ ను పరిపాలించిన పార్టీలు...
సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసు నమోదు కానుంది. కొందరు వ్యక్తులు రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ పేరిట మూడు నకిలీ అక్కౌంట్లు ట్విట్టర్ లో ప్రారంభించారు. వీరి వివరాలు వెల్లడించాలంటూ...
రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చరుగ్గా సాగుతోంది. ఈ ఒక్క రోజే 8 లక్షల డోసులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీరిలో రెండో డోసు తీసుకోవాల్సిన వారు, ఐదేళ్ళలోపు చిన్నారుల...
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించడానికి ఐదుగురు సభ్యుల న్యాయవాదుల ప్యానల్ ను నియమిస్తూ భారత న్యాయ మంత్రిత్వ శాఖఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆదాయపు పన్ను, రైల్వే శాఖలు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ) చైర్మన్గా జస్టిస్ కనగరాజ్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఎస్ఈసీగా కనగరాజ్ ను ప్రభుత్వం నియమించింది అయితే కోర్టు ఆదేశాలతో...
పరుగుల కీర్తి శిఖరం మిల్కా సింగ్ మృతికి నివాళిగా మీడియాలో చాలా వార్తలు, వ్యాసాలు, సంతాపాలు, ఫోటోలు వచ్చాయి. అమూల్ ప్రకటన అన్నిటిలోకి విభిన్నంగా, అద్భుతంగా ఉంది. రెండు కాలాల న్యూస్ ఐటెమంత...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూ టి సి) ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం కారణంగా మొదటి రోజు...
Telangana Unlock :
హమ్మయ్య ...తెలంగాణ అన్ లాక్ అయింది .. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చేసింది. ఇప్పటిదాకా స్వేచ్ఛ లేదా.. అదేనండి సగం స్వేచ్ఛ తో ఇబ్బంది పడ్డారు కదా .. ఇకనుంచి...