"గాంధి పుట్టిన దేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా?
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు
సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం"
ఆరుద్రకు...
విద్యార్థుల గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించే వారు ఎవరూ ఉండరని, వారి భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 'జగనన్న...
తాత్కాలిక ఈవో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ని ఇప్పటికే స్టేట్ కువైట్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో...
మే 1వ తేదీ నుంచి అందరికీ కోవిడ్ వాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. వాక్సిన్ పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో...
యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ సింధూర రెడ్డి అనే మహిళలు...
104 కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నేడు మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా...
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సి.యం.డి శ్రీ క్రిష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో...
టిఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం ను మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ పట్టణంలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర...