ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ చేరుకునున్నారు. ఏప్రిల్ 19న కెసిఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పటినుంచి ఫాం హౌస్ లోనే వుండి చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో ఒకసారి వైద్య పరీక్షల కోసం నగరంలోని...
అమరరాజా సంస్థలకు ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన మూసివేత ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. చిత్తూరు జిల్లాలో నూనెగుండ్లపాడు, కరకంబడి పరిధిలో ఉన్నఅమర్ రాజా పరిశ్రమలు మూసివేయాలంటూ ఏపి కాలుష్య నియంత్రణ...
కరోనా కేసుల తీవ్రత కారణంగా కేరళలో ఈ నెల 8 నుంచి 16 వరకూ సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 41,953...
నెత్తిన పిడుగు పడ్డట్టు, కాలికింద భూమి నిలువునా చీలినట్లు, కులగిరులు కుంగినట్లు, సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీదపడ్డట్టు, ప్రకృతి పగబట్టినట్లు... అట్లు...ఇట్లు...ఎట్లయినా అనుకోవచ్చు. కానీ ఈ వార్త పిడుగు నెత్తినే పిడుగు...
రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. అయన వయస్సు 82 సంవత్సరాలు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్...
ఆయన ఒక జెన్ సాధువు. ఆయన చేసే ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకునేవి. ఆయన బోధనలు వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఇది మరొక సాధువుకి గిట్టలేదు. జెన్ సాధువుపై అసూయ పెంచుకున్నారు....
రాష్ట్రంలో వారాంతపు లాక్డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్రెడ్డి...
కరోనా లక్షణాలుంటే వెంటనే చికిత్స మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెస్టులు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకూ ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి...
సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. భారీ పిరియాడిక్...