Thursday, September 19, 2024

Monthly Archives: May, 2021

రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్ వాక్సిన్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వెంటనే వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు....

సంపన్నులకు ఇల్లే ఆసుపత్రి!

ఏడవాలో? నవ్వాలో? అర్థం కాని వార్త ఇది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వేగానికి, ఉధృతికి దేశంలో ఏ ఆసుపత్రిలో బెడ్లు చాలడం లేదు. ఐ సి యూ ల్లో వెంటిలేటర్లు చాలడం...

బాబాయ్-అబ్బాయ్ మల్టీ స్టారర్

అక్కినేని హీరోల మల్టీస్టారర్ మనం రావడం.. ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీ హీరోలకే కాకుండా.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలవడం తెలిసిందే. మనం సినిమా వచ్చిన తర్వాత...

వరుణ్ సందేశ్ సరికొత్త ప్రయోగం

హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే యూత్ ని బాగా ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్. ఆతర్వాత కొత్త బంగారులోకం, కుర్రాడు, ఏమైంది ఈవేళ తదితర చిత్రాల్లో నటించి మెప్పించినా...

కోవిడ్ పై ఏపీ కేబినెట్ కీలక భేటి

Andhra Pradesh Cabinet Meeting : ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ నేడు భేటి కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ ముఖ్యంగా రాష్త్రంలో కోవిడ్ పరిస్థితి,...

మే 5న మమత ప్రమాణం

Mamata Banerjee Takes Oath As The Cm Of West Bengal : తృణమూల్ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా మమతా బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే5 న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా...

7న స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ మే 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డిఎంకె కూటమి 159 స్థానాల్లో ఘన విజయం సాధించింది.  డిఎంకె సొంతంగా 125...

ఆక్సిజన్ అందక 24 మంది మృతి

దేశంలో కరోనా భీభత్సం కొనసాగుతోంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కారణంగా కర్ణాటక, చామరాజనగర్ లోని ఓ ఆస్పత్రిలో 24 మంది మరణించారు.  నిన్న ఆదివారం ఉదయం నుంచి నేడు సోమవారం ఉదయం వరకూ...

ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు

ఆక్సిజన్ కొరత నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు గాను ఆక్సిజన్ ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయనుంది. 10 వేల ఆక్సిజన్ పడకల...

నీట్ పరీక్షలు 4 నెలలు వాయిదా

నీట్ పిజి పరీక్షలను 4 నెలలపాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడి కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విధులకు ఎంబిబిఎస్ విద్యార్ధుల సేవలు...

Most Read