Wednesday, May 21, 2025

Monthly Archives: July, 2022

విఎకె వారి ముచ్చట

Vak Ranga Rao : మా నాన్నగారి మిత్రబృందం అనంతం. అందులో రచయితలు, విమర్శకులెందరో ఉన్నారు. ఆయన తెలుగు, సంస్కృత భాషా బోధకులుగా మద్రాసులో పని చేయడంవల్ల శిష్యుల జాబితా సముద్రమంత. అయితే...

CWG-2022: Women Hockey: ఇండియాకు రెండో విజయం

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతోంది. నేడు వేల్స్ తో జరిగిన మ్యాచ్ లో 3-1తో విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు చేరువైంది. నిన్న జరిగిన...

రాష్ట్రపతిని కలుసుకున్న జయప్రద

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద ఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగాకలుసుకున్నారు.  రాష్ట్రపతిగా మన దేశపు అత్యున్నత పీఠం అధిష్టించిన ద్రౌపది ముర్ము పదవీకాలం జయప్రదంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు....

CWG-2022: Badminton: క్వార్టర్స్ కు ఇండియా

కామన్ వెల్త్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు గ్రూప్ కేటగిరీలో తమ సత్తా చాటుతున్నారు. నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో శ్రీలంకను 5-0 తో ఓడించిన ఇండియా ఆ తర్వాత ఆస్ట్రేలియాపై...

CWG-2022:  మీరాకు బంగారం, బింద్యాకు రజతం

కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా స్వర్ణం బోణీ కొట్టింది. మీరాబాయి చాను మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మొత్తం 201 కిలోల బరువు ఎత్తి...

కెంటకీలో వరదల బీభత్సం..25 మంది మృతి

అమెరికాలోని తూర్పు కెంటకీలో ఎడతెగని వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లోని వాగులు వంకలూ ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తాయి. వరదల కారణంగా అప్పలాచియన్ పర్వత ప్రాంతంలోని వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి....

పోలవరం అథారిటీకి తెలంగాణ లేఖ

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సమస్యలను ప్రస్తావించింది. పోలవరం బ్యాక్ వాటర్స్‌పై అధ్యయనం చేయాలని, బ్యాక్ వాటర్‌ ప్రభావంపై స్వతంత్రసంస్థ ద్వారా అధ్యయనం చేయాలని లేఖలో కోరింది. ప్రాజెక్టు పూర్తయితే...

ఆగస్టు 5న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన

రికార్డు స్థాయి ధరల పెరుగుదల, నిరుద్యోగ అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ క్యాడర్ కు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐసీసీ...

చీకటి దందాలకు కేరాఫ్ తెరాస – బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లని రూపాయిగా మారిపోయిండు. ఆయన ఫొటోతో ఎన్నికలకు వెళ్లాలంటేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో ఉంటే...

Cricket-Zimbabwe Tour: రాహుల్ త్రిపాఠికి ఛాన్స్

జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు బిసిసిఐ జట్టును ప్రకటించింది. శిఖర్ ధావన్ కే పగ్గాలు అప్పజెప్పింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్ లకు విశ్రాంతి ఇచ్చింది. జింబాబ్వేలోని హరారే...

Most Read