సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన 'నువ్వుంటే చాలు' ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి....
త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. గోమతి జిల్లా ఉదయ్పూర్లోని బిప్లబ్ కుమార్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా...
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ అవ్వడంతో వారిద్దరూ తాజాగా చేస్తోన్న 'ఎన్టీఆర్ 30'పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సిన ఈ సినిమా...
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన క్రేజీ మూవీ 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. ఇప్పటి వరకు రిలీజ్...
కమ్యూనిజం అనేది నిరంతరం మానవజాతి సమస్యలపై స్పందించే గొప్ప విధానమని, అనేకమంది మేధావులు పదును పెట్టి మానవజాతిని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
బీఆర్ఎస్ లో ఆంధ్రా నాయకుల చేరిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణను నాశనం చేసిన...
శ్రీలంకతో జరిగిన మొదటి టి 20లో ఇండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియా విసిరిన 163 పరుగుల లక్ష్య సాధనలో లంక 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓ దశలో...
గత కొన్ని రోజులుగా పార్టీ, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తోన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ వేంకటగిరి నియోకజకవర్గ సమన్వయకర్తగా నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డిని...
పాకిస్తాన్ తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూ జిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 449 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆరు వికెట్లకు 309 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట మొదలు...
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని... ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం...