Wednesday, May 21, 2025

Monthly Archives: February, 2023

అసంతృప్తి ఉంటే పార్టీ మారిపోతారా?: సోము

ఎవరైనా పార్టీలు మారారంటే వారికి ఓ అజెండా ఉండి ఉంటుందని, దాని గురించి తాను మాట్లాడబోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాను 43 ఏళ్ళుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నానని,...

రష్యా- ఉక్రెయిన్

War Without Win: ఇవి తుపాకులు పట్టుకుని ఎదురెదురుగా తలపడే ప్రత్యక్ష యుద్ధాల రోజులు కావని; బాంబులు వర్షిస్తూ శత్రు దేశాలు సరిహద్దులు దాటి పరస్పరం బూడిద చేసుకోవడానికి రగిలిపోయే రోజులు కావని; ఎవరు ఎవరిని...

టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ ఆవిష్కరణ

మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో  ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023  జరగనున్న నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ప్రత్యేక...

ఆ లైన్ లోనే సిబిఐ విచారణ : సజ్జల అనుమానం

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ పేరుతో డ్రామా జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. బాబు హయంలో, సిఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక దర్యాప్తు...

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూల్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ...

మరో ‘పులివెందుల’గా గన్నవరం: బాబు ఫైర్

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందని  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఐదు కార్లు, స్కూటర్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం...

బయో ఏషియా సదస్సు ప్రారంభం

ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు. ఇక్కడ 8...

విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

ఆత్మహత్యకు యత్నించిన కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య చదువుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ప్రీతికి...

గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్  ప్రమాణ స్వీకారం చేశారు.  హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

రాయ్‌పూర్ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ఈ రోజు (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వేదికగా ఈ సమావేశాలు 3 రోజుల...

Most Read