ఒడిశాలోని మూడు జిల్లాల్లో బంగారు గనులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని జాజ్ పూర్ కియోంఝర్ జిల్లా, మయూర్భంజ్, దేవ్ గఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్కు...
రాష్ట్రంలో మొత్తం 175 నియోజక వర్గాలకూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. తాము...
గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్లో దేశంలోనే తెలంగాణ జిల్లాలో మెరిశాయి. ఫోర్త్ స్టార్ కేటగిరిలో తొలి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా సొంతం...
పవన్ కల్యాణ్ తొలి చారిత్రక చిత్రంగా 'హరిహర వీరమల్లు' రూపొందుతుందనగానే ఆయన అభిమానులంతా చాలా ఉత్సాహ పడిపోయారు. ఈ సినిమాలో పవన్ గజదొంగ పాత్రలో కనిపించనున్నాడనీ, చేజింగ్స్ .. యాక్షన్ సీన్స్ ఒక...
మధ్య ఆసియా దేశాలను భూకంపాలు వనికిస్తున్నాయి. ఇటీవలి తుర్కియే భూకంపం మిగిల్చిన విషాదం మరచిపోక ముందే తాజాగా అఫ్గానిస్థాన్, తజకిస్థాన్లో గంటన్నర వ్యవధిలో వరుస భూకంపాలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల...
ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించి దాదాపు ఏడాది కావొస్తోంది. దగ్గరలో కూడా ఆయన సినిమాల రిలీజులు లేవు. ప్రభాస్ చేసిన 'ఆది పురుష్' నుంచి టీజర్ వచ్చేంతవరకూ ఒక రేంజ్...
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా...
ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి రాముడు గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు...
నాని నటించిన లేటెస్ట్ మూవీ 'దసరా'. ఈ చిత్రంలో నానికి జంటగా కీర్తి సురేష్ నటించింది. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాని చేసిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ....
హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ , బిజినెస్ నేతలకు సంబదించిన కార్యాలయాల్లో దాడులు జరిపిన ఐటీ అధికారులు..తాజాగా గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ శాఖ...