రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేశ్ ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. 1970-80 ల ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన టైగర్...
దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏప్రిల్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు...
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: మండలి చైర్మన్ గుత్తా నల్లగొండ: దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు....
విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా ఒక చిత్రం రూపొందనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో...
పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కార్యదర్శి చిన్నా అచ్చెన్న హత్య కేసులో దోషులను శిక్షించి తీరుతామని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిందని,...
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలుగుజాతి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీకగా నిలిచింది..... అణగారిన వర్గాలకు...
గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం 'శాకుంతలం'. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న...
సౌతాఫ్రికాతో జరిగిన టి 20 సిరీస్ ను అతిథి జట్టు వెస్టిండీస్ కైవసం చేసుకుంది. జోహెన్స్ బర్గ్ లోని ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో విండీస్ 7 పరుగులతో...
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్‘. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మీటర్ చిత్రానికి రమేష్ కడూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్...