ప్రభాస్ సంస్థ అంటే.. యు.వీ క్రియేషన్సే. తన స్నేహితులో కలిసి నిర్మించిన సంస్థ ఇదని అందరికీ తెలిసిందే. మిర్చి సినిమా నుంచి ప్రభాస్ ఈ సంస్థను తన ప్రతి సినిమాలో ఏదో భాగంగా...
ఐపీఎల్ కింగ్ తామేనని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి నిరూపించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను 5 వికెట్లతో గెలుపొంది 18వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 విజేతగా...
రామ్ చరణ్ కొత్తగా వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారని వార్త బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ అక్కినేని అఖిల్ తో ఉంటుందని ప్రచారం జరిగింది. చరణ్, అఖిల్ ఇద్దరూ...
ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తేజ. ఇప్పుడు తేజ తెరకెక్కించిన తాజా చిత్రం 'అహింస'. ఈ చిత్రంతో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి...
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఆంధ్ర ప్రదేశ్అ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రతో నేరానికి పాల్పడినట్లు సీఐడీ తెలిపింది....
చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా...
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బైరాన్ బిశ్వాస్ హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ...
సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్...
అంటార్కిటికా ఖండంలో భీకర సునామీలు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు...
హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల...