పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలలో సాగు అంచనా ఉందని, మరో 14 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు...
మొన్న విజయవాడలో జరిగింది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సభ కాదని, చంద్రబాబుకు భజన కోసం పెట్టిన సభ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. ఆ...
కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి...
గోపీచంద్ కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'లక్ష్యం' .. 'లౌక్యం' కనిపిస్తాయి. యాక్షన్ సినిమాలతో ఎక్కువ మార్కులు కొట్టేసిన గోపీచంద్ ను, ఫ్యామిలీ హీరోగా ఆడియన్స్ అంగీకరించడానికి కారణమైన సినిమాల్లో ఈ ...
గోపిచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లో ఇంతకుముందు 'లక్ష్యం'.. 'లౌక్యం ' వంటి సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజాయాలను అందుకున్నాయి. ఆ రెండు సినిమాలు యాక్షన్ టచ్ తో...
తమిళ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. వారి నీచమైన వ్యాఖ్యలు సమాజంలో అందరినీ బాధిస్తున్నాయని వ్యాఖ్యానించారు....
అమెరికాలో తుపాకి సంస్కృతి రోజు రోజు పెచ్చు మీరుతోంది. ఆయుధాలు ధరించి కనిపించిన వారిని కాల్చి వేయటం సాధారనంగా మారింది. వారంలో ఒక రోజు ఖచ్చితంగా అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో ఉన్మాదుల...
నాని ల్యాండ్మార్క్ 30వ చిత్రం షూటింగ్ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం గోవాలో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక. తాజాగా శృతి హాసన్ ఈ...
కరోనా తర్వాత అమర్నాథ్ యాత్ర ఇప్పుడు ఇప్పుడే భక్తుల కోలాహలంతో సందడిగా మారుతోంది. ఈ తరుణంలో నిఘా వర్గాలకు కీలక సమాచారం అందింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది....
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం భూములు, కాంట్రాక్టర్ల పేరిట కోట్లాది రూపాయాలను కొల్లగొట్టారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను వందలాది కోట్లకు అమ్ముకుంటున్నారు. కేసీఆర్ దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్...