Friday, May 16, 2025

Yearly Archives: 2023

India Vs SL: ఉత్కంఠ పోరులో ఇండియా విజయం

శ్రీలంకతో జరిగిన మొదటి టి 20లో ఇండియా 2  పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియా విసిరిన 163 పరుగుల లక్ష్య సాధనలో లంక 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  ఓ దశలో...

‘ఆనం’కు షాక్ – వెంకటగిరికి నేదురుమిల్లి

గత కొన్ని రోజులుగా పార్టీ, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తోన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ వేంకటగిరి నియోకజకవర్గ సమన్వయకర్తగా నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డిని...

Pak Vs. NZ: న్యూజిలాండ్ 449 ఆలౌట్

పాకిస్తాన్ తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూ జిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 449 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆరు వికెట్లకు 309 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట మొదలు...

వెన్నుపోటు ఆయన నైజం: జగన్ ఫైర్

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని... ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం...

పీలేకు నివాళి

A Tribute: ప్రపంచంలో కొన్ని పనులవల్ల కొందరికి గుర్తింపు వస్తుంది. చాలా అరుదుగా కొందరి పనుల వల్ల ఆ పనులకే గుర్తింపు వస్తుంది. ఫుట్ బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు...

Jasprit Bumrah: బుమ్రా ఈజ్ బ్యాక్

టీమిండియా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బుమ్రా జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. వెన్ను నొప్పి...

సావిత్రీబాయి ఫూలే స్పూర్తితో పాలన – సిఎం కెసిఆర్

మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...

ఉత్తరప్రదేశ్‌లోకి భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఢిల్లీలో ఉత్సాహంగా సాగుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 9 రోజుల విరామం తర్వాత రాహుల్ ఈ రోజు తిరిగి ప్రారంభించారు. ఈ రోజు...

రాత పరీక్ష కోసం ఇస్లామాబాద్‌ కు పోటెత్తిన నిరుద్యోగులు

క్రికెట్‌ మ్యాచ్‌, ఫుట్‌బాల్‌, సాకర్‌ మ్యాచ్‌లు జరిగినప్పుడు స్టేడియం కిక్కిరి ఉండటం ఇప్పటి వరకు మనం చూశాం. మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు అభిమానులు తరలివస్తుంటారు. దీంతో ఆయా స్టేడియాలు కిక్కిరిపోతుంటాయి. అయితే పాకిస్థాన్‌లో...

మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్

గత 8 సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారుతున్న టెక్నాలజీని అధికారులు, సిబ్బంది అందిపుచుకోవాలని సూచించారు. హైదరాబాద్  మాసాబ్ ట్యాంక్ లోని తన...

Most Read