ప్రతినెలా వచ్చినట్లే ఈరోజు కూడా ఉదయం తెల్లవారకముందే పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన అవ్వ తాతలకు నిరాశ మిగిలిందని, దీనికి విపక్షాలు ఏం సమాధానం చెబుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వైసిపి సీనియర్ నేత...
పెన్షన్ పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని టిడిపి నేతలు ఆరోపించారు. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. గత రాత్రి బస చేసిన ప్రాంతం సంజీవపురం నుండి
రాఘవపల్లి క్రాస్ మీదుగా 11.20...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ దాదాపు ఆమోదముద్ర వేసింది. నేడు జరిగిన సమావేశంలో ఏపీలోని 114 అసెంబ్లీ, 5 లోక్ సభ...