Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ విషసర్పం బాబు : రాంబాబు  విమర్శ

Open for debate: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి టిడిపి చారిత్రక తప్పిదమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్...

తెలుగు జాతి చైతన్యం ఎన్టీఆర్: బాలయ్య

Floral Tributes: యువకులు రాజకీయాల్లోకి వచ్చి ఉత్సాహంతో పనిచేయాలని సినీ నటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపు ఇచ్చారు. తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల...

బాబుది నాసిరకం రాజకీయం : విజయసాయి

You only: వంచన అనే తల్లికి, వెన్నుపోటు అనే తండ్రికి పుట్టిన రాజకీయ నేత చంద్రబాబు అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి  ధ్వజమెత్తారు. మహానాడులో సిఎం జగన్ ను...

ఆ పేరు వింటేనే భయం: నాని

Fear Babu:  చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన శని అంటూ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల పేరు వింటేనే చంద్రబాబుకు భయం అని, వందేళ్ళ ఆ ఎన్టీఆర్...

అయినా… నాకు బాధ లేదు: చంద్రబాబు

ISB-Babu: ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ హైదరాబాద్ (ఐ ఎస్ బి)కు రావడంలో తన కృషి ఎంతగానో ఉందని ఏపీ ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఈ...

అది మహానాడు కాదు…: తమ్మినేని

టిడిపి జరుపుకుంటున్నది మహానాడు కాదని వల్లకాడు అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. కుళ్ళి కంపుకొడుతున్న శవానికి ఇప్పుడు అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.  సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర...

త్యాగాలకు సిద్ధం కావాలి : నరేంద్ర

Sacrifise:  పార్టీ సీనియర్లు త్యాగానికి సిద్ధపడాలని పార్టీ నేత ధూళిపాళ నరేంద్ర విజ్ఞప్తి చేశారు. తాను కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఒంగోలులో మహానాడు సందర్భంగా అయన ఈ వ్యాఖ్యలు చేశారు....

ఆ మూడు పార్టీలే…: తానేటి వనిత

They are:  కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటివరకూ 17మందిని అరెస్టు చేస్తే వారంతా తెలుగుదేశం , జనసేన, బిజెపి కార్యకర్తలేనని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. దీన్ని బట్టి అల్లర్ల...

పవన్ క్షమాపణ చెప్పాలి:బొత్స డిమాండ్

Seek Apology : తుని సంఘటనలో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందని పవన్‌కళ్యాణ్‌ చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. నిజానికి ఆ ఘటనలో ఎవరు...

సంబరంగా సామాజిక యాత్ర ప్రారంభం

Samajiya Yatra: రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి –...

Most Read