Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎఫ్‌ఏఓతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

MOU with FAO: సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడం, రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ)- ఏపీ ప్రభుత్వం మధ్య టీసీపీ(టెక్నికల్‌ కోపరేషన్‌ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది....

సినిమా ‘జీవో’ కొట్టివేత

relief to cinema: సినిమా టికెట్ రెట్లు తగ్గిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ను హైకోర్టు కొట్టివేసింది.  సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల...

వృద్ధాప్య పెన్షన్ పెంపు

Good News of Pensioners :  ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ దారులకు నూతన సంవత్సర  కానుక  అందించింది. పెన్షన్ ను 2,500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 1...

ఉరుసు ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు: అంజాద్

Kadapa Dargah: కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అంజాద్ భాషా వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే ఉత్సవాలు 25...

పీఆర్సీపై 72 గంటల్లో సిఎం నిర్ణయం: సిఎస్

PRC submitted to CM: పీఆర్సీ నివేదికపై 72 గంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ వెల్లడించారు. 11వ వేతన...

చెరకు రైతులపై కేసులు దారుణం: లోకేష్

NCS Dues to Farmers: తమ బకాయిల కోసం పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై సిఆర్పీసి 41ఏ కింద కేసులు నమోదు చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్...

వారంరోజుల్లో జినోమ్ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌

Review on Omicron : ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్లో ఓ కేసు వెలుగు...

బిజెపి ఆఫీస్ ఎదుట ధర్నా చెయ్యి: అంబటి

Its Center to decide on Steel Plant: విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయవద్దనే తాము కూడా కోరుతున్నామని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కేంద్ర...

రాష్ట్రానికి ఉచితంగా సినిమా వేస్తా: పవన్

Pawan Kalyan Challenge రాష్ట్రంలో తన సినిమాలు ఆపాలని, తద్వారా తన ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన సినిమాలు ఆపేస్తే భయపడతానని అనుకుంటున్నారని, అంత పంతానికి వస్తే...

రాష్ట్రంలో తొలి ఓమిక్రాన్ కేసు

ఆంధ్రప్రదేశ్ లో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి వచ్చిన విజయనగరం జిల్లా వాసికి  ముంబై ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. విశాఖ విమానాశ్రయంలో మరోసారి...

Most Read