Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సాయంత్రం వైజాగ్ లో సిఎం జగన్ టూర్

CM - Vizag Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ ల ప్రారంభోత్సవంతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనువరాలు...

వ్యవసాయానికి ఫ్లిఫ్ కార్ట్ తోడ్పాటు

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని  రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా చర్చించారు.  రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను...

కరోనా వల్లే సాధ్యం కావడంలేదు : సజ్జల

PRC may be on Monday: ఉద్యోగులకు 34శాతం ఫిట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. కరోనా వల్ల ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, అందుకే...

అది తెలుగుదేశం పార్టీ సభ: బొత్స

It's TDP Meeting: తిరుపతిలో రేపు జరగనున్నది ముమ్మాటికీ రాజకీయ సభ... తెలుగుదేశం పార్టీ సభ... అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం నడిపిస్తున్నదే చంద్రబాబు...

అభివృద్ధిపై దృష్టి పెట్టండి : లోకేష్ సూచన

Vizag - IT: విశాఖపట్నం అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి సూచించారు. ‘దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు...

గవర్నర్ తో సిఎం భేటీ

CM met Governor: రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కరోనా బారిన పడి, కరోనా అనంతర...

సీఎం జగన్‌ను కలిసిన నేవీ అధికారులు

ENC officers met CM: తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా...

బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

AP CM grief: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరువాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది...

‘పశ్చిమ’ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Bus Accident: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో పడిన ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించినట్లు తెలుస్తోంది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా...

పటేల్, పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారి...

Most Read