Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం

Protest Against Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ తలపెట్టిన ఒక్కరోజు దీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ‘విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష’...

ప్రతి గింజా కొంటాం: కన్నబాబు హామీ

Paddy Procurement in AP: వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ విషయమై...

ఈ ఏడూ పదిరోజుల వైకుంఠ దర్శనం: టిటిడి

Vaikuntha Darshan: గత ఏడాదిలాగే ఈఏడు కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నేడు టిటిడి పాలకమండలి...

సాయి తేజ సేవలు మరువలేనివి: డిప్యూటీ సిఎం  

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సైనికుడు సాయి తేజ దేశానికి అందించిన సేవలు మరువలేనివని, సిఎం జగన్ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి వెల్లడించారు....

డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయవు: చంద్రబాబు

No Diversion Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం, అమరావతి రెండు కళ్లలాంటివని, కానీ జగన్ ప్రభుత్వం ఈ రెండు కళ్ళూ పొడిచిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరం...

జగన్ హత్యకు కుట్ర: ప్రకాష్ రెడ్డి

Babu for Power only: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గాల్లో కలిసి...

సాయితేజ కుటుంబానికి 50 లక్షల సాయం

Sai Teja last rituals on tomorrow: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన లాన్స్ నాయక సాయితేజ కుటుంబానికి అండగా ఉండాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సాయి తేజ కుటుంబానికి రూ.50...

ఎల్లో మీడియాని బహిష్కరించాలి: సజ్జల

Media misleading on OTS: ఎల్లో మీడియాను బ‌హిష్క‌రించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మీడియా పేరుతో కొన్ని ప్రచార, ప్రసార సాధనాలు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టీకం ఒక...

త్వరలో రైల్వే జోన్ కార్యకలాపాలు

Vizag - Railway Zone: విశాఖలో రైల్వే జోన్ కార్యకలాపాలు అతిత్వరలో ప్రారంభిస్తామని రైల్యే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి....

మాజీ ఐఏఎస్‌కు  ఏపీ సీఐడీ నోటీసులు

CID case on IAS (Retd.): ఐఏఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కేసులో ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న ఏపీ సిఐడి పోలీసుల ఎదుట హాజరు...

Most Read