Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నిరుద్యోగులకు అండ: పవన్

రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు చేసే ఆందోళనలకు తాము అండగా ఉంటామని జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జూలై 20న మంగళవారం అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ల...

పునరావాసంపై అలసత్వం వద్దు: సిఎం

CM Jagan Suggested Officials To Concentrate On Polavaram RR Works : అలసత్వానికి తావులేకుండా పోలవరం పునరావాస పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు....

హోదాపై చర్చకు వైసీపీ నోటీసు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని...

మాట్లాడేవాళ్ళు కావాలి : సోము

మన రాష్ట్రానికి సంబంధించిన నీటి హక్కులు, జల విధానంపై స్పష్టంగా, గట్టిగా మాట్లాడే వ్యక్తులు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టులు ‘వనరులు-సవాళ్లు’ అంశంపై విజయవాడలో...

అచ్చెన్నాయుడు హాజరుకావాలి

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉపనేత కె. అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్...

గురుమూర్తి ప్రమాణం

తిరుపతి లోక్ సభకు ఎన్నికైన డా. ఎం. గురుమూర్తి నేడు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. వెంటనే స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా  కొత్తగా...

సామాజిక న్యాయం జగన్ విధానం : తమ్మినేని

రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారం వెల్లడించారు. నామినేటెడ్ పదవుల...

మహాత్ముల బాటలో జగన్

సమ సమాజం, గ్రామ స్వరాజం కోసం మహనీయులు చూపిన బాటలో ఒక అడుగు ముందుకేసి పని చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి దక్కుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి...

నేడు సీఎం జగన్‌ పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం క్షేత్రస్ధాయిలో పరిశీలించ నున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును...

బాబు మమ్మల్ని మనుషులుగా చూశారా?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అటు అధికారంలోనూ, ఇటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ పెద్దఎత్తున భాగస్వామ్యులను చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి అని డిప్యుటీ సిఎం కే. నారాయణస్వామి అన్నారు.  గతంలో...

Most Read