Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మహిళలు త్యాగమూర్తులు: సిఎం జగన్

మహిళలు కుటుంబ బరువు మోసే త్యాగమూర్తులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. 45 నుంచి 60 యేళ్ల వయసులో అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క, చెల్లెమ్మలకు సహాయం చేస్తే అది...

పాలమూరు అక్రమం: అవినాష్ రెడ్డి

విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని వైఎస్సార్ సీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి లోక్ సభలో ప్రస్తావించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్...

బకాయిలు చెల్లించండి : పవన్

రైతులకు ధాన్యం బకాయిలు నెలాఖరులోగా చెల్లించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు, లేని పక్షంలో తమ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తమ ప్రభుత్వం...

25న ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఈ నెల 25న జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కౌంటింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పనలో...

నేడు వైఎస్సార్ కాపు నేస్తం

వైఎస్సార్‌ కాపు నేస్తం రెండో ఏడాది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అమలు చేస్తోంది. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో...

రెండు రాష్ట్రాలు బాగుండాలి

సాగునీటిపై హక్కుపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 1994-2004 వరకు అధికారంలొ ఉన్న టిడిపి  ఏ ప్రాజెక్టు చేపట్టకపొవడం వల్ల బ్రిజేష్...

ప్రాంతాల మధ్య బాబు చిచ్చు

మొన్నటిదాకా కులాల మధ్య చిచ్చు పెట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు జిల్లాల మధ్య చిచ్చుపెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో తన...

ఈవోపై ధిక్కరణ పిటిషన్ : అశోక్ గజపతి

మన్సాస్ ట్రస్టు ఈవో పై కోర్టు ధిక్కరణ నోటీసు వేస్తున్నట్లు ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రకటించారు. మునుపెన్నడూ ట్రస్టులో సిబ్బందికి జీతాల సమస్య రాలేదని,...

సచివాలయాల్లో ‘మార్పు’లు

గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు రేపు జూలై 21 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకూ అవలంబించిన రిజిస్టర్ విధానానికి స్వస్తి పలుకుతూ రేపటి నుంచి ఉద్యోగులు...

సమగ్రతకు మంచిది కాదు: మైసూరా

కృష్ణాజలాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రతకు మంచిది కాదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత, మాజీ మంత్రి డా. ఎంవి మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల వివాదం నేపధ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. ...

Most Read