Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Parliament New Buildings: బాయ్ కాట్ ప్రజాస్వామ్యం స్పూర్తికి విరుద్ధం: సిఎం జగన్

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేయాలంటూ 19 పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు బట్టారు. ఇది ప్రజాస్వామ్యం స్పూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు....

జగన్ ను కలిసిన జర్మన్ కాన్సుల్ జనరల్

భారత్‌లో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌ తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ వీరిద్దరి మధ్యా చర్చ జరిగింది. ఎలాంటి...

AP CM Jagan: మీ దీవెనలు ఉండాలి: సిఎం జగన్

భావి తరాల తలరాతలు మార్చేందుకు తాము ఖర్చు పెట్టే ప్రతిపైసా మానవ వనరులమీద పెట్టుబడులు పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగంలో  రాబోయే రోజుల్లో దేశానికే...

Amaravati: తుళ్లూరులో ఉద్రిక్తత:

అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ ర్యాలీలకు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో...

Jagananna Vidya Deevena: కొవ్వూరుకు సిఎం- విద్యా దీవెన నిధుల విడుదల

జగనన్న విద్యా దీవెన ద్వారా  విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను  చెల్లిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను నేడు విడుదల చేయనుంది....

YS Jagan: 175 సీట్లవైపు అడుగులు: జగన్ ధీమా

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి 151 సీట్లు సాధించి నేటికి నాలుగేళ్ళు నిండాయి. 2019 మే 23న నాటి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 175 సీట్లకు గాను...

Perni Nani: జగన్ ఢిల్లీ వెళ్ళింది దీనికే: పేర్ని చురకలు

చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎంతకైనా బరితెగిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి రాకూడదంటూ బాబు హయంలో ఉత్తర్వులు ఇస్తే.. ...

Nara Lokesh: మళ్ళీ మళ్ళీ శంఖుస్థాపనలు: లోకేష్

నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణంపై తెలుగుదేశం చిత్తశుద్దికి టిడ్కో ఇళ్ళు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాము కట్టిన ఇళ్ళకు సిగ్గులేకుండా వైసీపీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు....

AP CM Jagan: నీతి ఆయోగ్‌ సన్నాహక భేటీ

న్యూఢిల్లీలో  మే 27 వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం...

Sajjala: అవినాష్ విషయంలో తప్పుడు ప్రచారం: సజ్జల

రాష్ట్రానికి మంచి జరిగితే కొంతమంది తట్టుకోలేకపోతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. చెడు జరిగితే బాధపడడం గానీ, మంచి జరిగితే ఆహ్వానించడం గానీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. సిఎం క్యాంపు కార్యాలయంలోని...

Most Read