Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అనంతపురంలో పూజారి దుర్మరణం

అనంతపురం జిల్లలో విషాదం చోటు చేసుకుంది. సింగనమల సమీపంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి ఆలయ పూజారి అప్పా పాపయ్య దుర్మరణం పాలయారు. కొండ చివర భాగాన నిలబడి స్వామి వారికి పూజారి...

చౌడవాడ ఘటనపై సిఎం ఆరా

విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై పెట్రోలు పోసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.  బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించిన సిఎం…   సేవలను స్వయంగా...

దిశా యాప్ పై ప్రచారం వద్దు: లోకేష్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయిందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.  ఆడ‌పిల్ల‌ల‌పై అరాచ‌కాల‌కు ఆంధ్ర‌ప్రదేశ్ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయిందని వ్యాఖానించారు....

నాడు-నేడుపై విమర్శలు దారుణం : ఆళ్ళ

ఉన్నత విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారని మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్నారు. దీనిలో భాగంగానే మన...

నకిలీ చలాన్లపై సిఎం జగన్ ఆగ్రహం

రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేస్తే తప్ప...

అలిగిన గోరంట్ల, బుజ్జగించిన బాబు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుజ్జగించారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని...

రాజకీయ కోణంలోనే రైతు ఉద్యమం: కిషన్ రెడ్డి

రాజకీయ కోణంతో, స్వార్ధంతోనే కొన్ని రాజకీయ పార్టీలు, కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన కొన్ని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య...

దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాలు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి...

మోడీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: కిషన్ రెడ్డి

కరోనా లాంటి క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు కాబట్టే జాతి  యావత్తు గుండెల మీద చేయి వేసుకొని నిద్ర పోగలుగుతున్నారని కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్...

సిఎం వెంటనే స్పందించారు: రమ్య తల్లి జ్యోతి

తమ కుమార్తె, బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య సంఘటన జరగగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి జ్యోతి తెలిపారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో రూ.4.5...

Most Read